స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

byసూర్య | Fri, Jan 18, 2019, 11:38 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది.   ఈ విషయాన్ని అధికారికంగా ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రకటించారు. అనంతరం స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం కేసీఆర్, అధికార, ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM