byసూర్య | Thu, Jan 17, 2019, 11:55 AM
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు శాసనసభలో శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. ఎన్నికల తరువాత నేడు శాసనసభ తొలిసారిగా భేటీ అయింది. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ కెసిఆర్తో ప్రమాణం చేయించారు. శాసన సభ్యులుగా ఎన్నికైన వారందరూ వరుసగా ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు.