by సూర్య | Fri, Aug 23, 2019, 12:43 PM
ఉత్తర కర్ణాటక వరద బీభత్స జిల్లాల్లో సహాయ కార్యక్రమాల కోసం నటు డు ఉపేంద్ర రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి యడియూరప్పకు గురువారం ఆ యన నివాసంలో చెక్కును అందజేశారు. వరదపీడిత ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. బాధితులకు అండగా మరింత మంది ఆదుకోవాలన్నారు.
Latest News