నటుడు ఉపేంద్ర రూ. 5 లక్షల విరాళం

by సూర్య | Fri, Aug 23, 2019, 12:43 PM

ఉత్తర కర్ణాటక వరద బీభత్స జిల్లాల్లో సహాయ కార్యక్రమాల కోసం నటు డు ఉపేంద్ర రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి యడియూరప్పకు గురువారం ఆ యన నివాసంలో చెక్కును అందజేశారు. వరదపీడిత ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. బాధితులకు అండగా మరింత మంది ఆదుకోవాలన్నారు.

Latest News
 
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM
'కృష్ణమ్మ' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Apr 29, 2024, 07:36 PM
'ప్రసన్నవదనం' లో అమృత గా సాయి శ్వేతా Mon, Apr 29, 2024, 07:00 PM
'స్వాగ్' కోసం డబ్బింగ్ మోడ్‌లో రీతూ వర్మ Mon, Apr 29, 2024, 06:58 PM