'సాహో' కు సెన్సార్ యు/ఎ ఇచ్చింది

by సూర్య | Thu, Aug 22, 2019, 02:02 PM

ఎప్పుడెప్పుడా అని అభిమానులు, సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘సాహో’ ఒకటి. ‘బాహుబలి’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. దాదాపు రూ.350 కోట్లతో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం ‘సాహో’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. వివరాల ప్రకారం 2గంటల 54 నిమిషాలు రన్ టైమ్‌తో సినిమా లాక్ అయ్యిందని టాక్. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ నటించిన ఈ చిత్రంలో జాకీష్రాఫ్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, చంకీ పాండే, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేశారు. సెన్సార్ పూర్తి కావడంతో సినిమా ఆగస్ట్ 30న సినిమా కావడం ఖరారైంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM