by సూర్య | Wed, Aug 14, 2019, 04:37 PM
దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో నటుడు రవితేజ హీరోగా ‘మహా సముద్రం’ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రాశిఖన్నాను తీసుకోవాలని అనుకుంటున్నారట. గతంలో వీరిద్దరూ కలసి ‘బెంగాల్ టైగర్’, ‘టచ్ చేసి చూడు’ చిత్రాలలో జంటగా నటించారు.
Latest News