పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ప్రతిరోజూ పండగే!

by సూర్య | Mon, Jun 24, 2019, 09:53 PM

చిత్రలహరితో హిట్ ట్రాక్ లో పడ్డ సుప్రీం హీరో సాయి ధరం తేజ్ కొంత గ్యాప్ తో మరో సినిమాకి సిద్ధమయ్యాడు. హిట్ సినిమాల దర్శకుడు మారుతి తో ఓ సినిమా చేయబోతున్నాడు తేజ్. ప్రతిరోజూ పండగ రోజే అంటూ సందడి చేయడానికి సిద్ధం అయిపోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఈరోజు పూజతో మొదలయ్యాయి. రాశీఖన్నా హీరోయిన్ గా కనిపించబోతున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్‌2, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM