by సూర్య | Mon, Jun 24, 2019, 09:53 PM
చిత్రలహరితో హిట్ ట్రాక్ లో పడ్డ సుప్రీం హీరో సాయి ధరం తేజ్ కొంత గ్యాప్ తో మరో సినిమాకి సిద్ధమయ్యాడు. హిట్ సినిమాల దర్శకుడు మారుతి తో ఓ సినిమా చేయబోతున్నాడు తేజ్. ప్రతిరోజూ పండగ రోజే అంటూ సందడి చేయడానికి సిద్ధం అయిపోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఈరోజు పూజతో మొదలయ్యాయి. రాశీఖన్నా హీరోయిన్ గా కనిపించబోతున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Latest News