మహిళా నిర్మాతలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు

by సూర్య | Sun, Oct 20, 2024, 06:54 PM

సీరియల్స్, వెబ్ సిరీస్‌లు నిర్మించే "బాలాజీ టెలీఫిలిమ్స్' నిర్మాత ఏక్తా కపూర్‌తో పాటు ఆమె తల్లి శోభా కపూర్‌పై పోక్సో చట్టం కింద తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆల్ట్‌ బాలాజీ సంస్థ నిర్మాణంలో వచ్చిన ‘గంధీభాత్‌’ వెబ్‌ సిరీస్‌‌లోని ఓ ఎపిసోడ్‌లో మైనర్‌ బాలికలను అశ్లీలంగా చూపించారంటూ ఆరోపిస్తూ.. ముంబయి బోరివాలిలోని ఎంహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Latest News
 
వైట్ బాడీకాన్ డ్రెస్‌లో కియారా అద్వానీ Sun, Oct 20, 2024, 08:02 PM
విశ్వ‌క్‌సేన్‌ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ విడుదల Sun, Oct 20, 2024, 07:16 PM
చీరకట్టులో అందంగా దీప్తి సునైనా Sun, Oct 20, 2024, 07:05 PM
మహిళా నిర్మాతలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు Sun, Oct 20, 2024, 06:54 PM
త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? Sun, Oct 20, 2024, 02:47 PM