ఏఆర్ రెహ‌మాన్ మేనకోడలు వెండితెరకు పరిచయం..!

by సూర్య | Fri, Jun 14, 2019, 08:02 PM

వెండితెర‌కి హీరో, హీరోయిన్‌ల కుటుంబాలకు చెందిన వారు వెండితెరకు పరిచయం కావడం కొత్తేమి కాదు. తాజాగా త‌మిళ హీరో, సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్ర‌కాశ్ కుమార్ సోద‌రి, ఏఆర్ రెహామాన్ మేన‌కోడ‌లు భ‌వానీ శ్రీ వెండితెర‌కి ప‌రిచ‌యం కానుంది. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా డైరెక్టర్ విరుమాండి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ ఎంపికయ్యారు. మరో హీరోయిన్‌గా భవానీ శ్రీని ఎంపిక చేసుకున్నారు. క పై ర‌న‌సింగం అనే టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. భ‌వానీ గ‌తంలో అమ‌ల అక్కినేని న‌టించిన వెబ్ సిరీస్‌లో న‌టించింది.


 


 

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM