విజయవాడ చేరుకున్న నిధి అగర్వాల్

by సూర్య | Mon, Sep 30, 2024, 06:52 PM

టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కల్యాణ్‌, హీరోయిన్ నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ మూవీ షూటింగ్ గత కొంతకాలంగా నిలిచిపోయినా.. తాజాగా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తిరిగి షూటింగ్ ప్రారంభించారు మేకర్స్. ఇందులో బాగంగా షూటింగ్ కోసం నటి నిధి అగర్వాల్ విజయవాడ చేరుకున్నారు. ఈ మేరకు విజయవాడ ఎయిర్ పోర్ట్‌లో ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోహల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest News
 
'మట్కా' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కి టైమ్ ఖారారు Mon, Sep 30, 2024, 07:42 PM
'స్వాగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Sep 30, 2024, 07:40 PM
బాడీకాన్ డ్రెస్ లో సమంత Mon, Sep 30, 2024, 07:35 PM
$5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన దేవర Mon, Sep 30, 2024, 07:31 PM
స్టైలిష్ అవుట్‌లుక్‌ లో రకుల్ ప్రీత్ సింగ్ Mon, Sep 30, 2024, 07:29 PM