తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్షసాయి మోసం చేశాడని ఫిర్యాదు

by సూర్య | Tue, Sep 24, 2024, 08:59 PM

ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడని యూట్యూబర్ హర్షసాయిపై మిత్ర అనే నటి ఫిర్యాదు చేసింది. తన న్యాయవాదితో కలిసి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో సదరు యువతి ఫిర్యాదు చేసింది. హర్షసాయితో పాటు అతని తండ్రిపై కూడా ఫిర్యాదు చేసింది.తనను పెళ్లి చేసుకుంటానని హర్షసాయి నమ్మించాడని మిత్ర తన ఫిర్యాదులో పేర్కొంది. హర్షసాయికి రూ.2 కోట్లు కూడా ఇచ్చినట్లు తెలిపింది. యూట్యూబర్ హర్షసాయి స్వీయ దర్శకత్వంలో 'మెగా' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాను నిర్మించి, హీరోయిన్‌గా నటించిన మిత్ర పోలీసులకు హర్షసాయిపై ఫిర్యాదు చేసింది. హర్షసాయికి రూ.2 కోట్ల వరకు ఇచ్చానని తెలిపింది.

Latest News
 
30M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ Tue, Sep 24, 2024, 07:41 PM
50వ రోజు షోని ప్రేక్షకులతో వీక్షించనున్న'కమిటీ కుర్రోళ్లు' టీమ్ Tue, Sep 24, 2024, 07:39 PM
ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'SDT18' టీమ్ Tue, Sep 24, 2024, 07:30 PM
'జనక అయితే గనక' మరియు 'స్వాగ్' ఫన్ చిట్ చాట్ ఇంటర్వ్యూ అవుట్ Tue, Sep 24, 2024, 07:26 PM
'ది గోట్' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే..! Tue, Sep 24, 2024, 07:17 PM