వరల్డ్ వైడ్ గా 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన మిస్టర్ అండ్ మిసెస్ మహి

by సూర్య | Mon, Jun 17, 2024, 02:57 PM

శరణ్ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావ్‌ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రం మే 31, 2024న గ్రాండ్ గా విడుదల అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 50 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత పోస్టర్ ని విడుదల చేసింది. అభిషేక్ బెనర్జీ, రాజేష్ శర్మ, కుముద్ మిశ్రా, జరీనా వాహబ్ మరియు పూర్ణేందు భట్టాచార్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రొడక్షన్‌ని ధర్మ ప్రొడక్షన్స్‌పై హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM