దర్శకుడిపై పరువు నష్టం కేసు పెట్టిన హీరోయిన్

by సూర్య | Mon, Jun 17, 2024, 11:02 AM

బాలీవుడ్ వెబ్ షో 'షోస్టాపర్' దర్శక-నిర్మాత మనీష్ హరిశంకర్ కి నటి దిగంగనా సూర్యవంశీ పరువు నష్టం నోటీసులు పంపింది. నిర్మాతపై పలు సెక్షన్ల కింద ఫిర్యాదు చేసింది. దిగంగనా తన టీమ్ నుండి డబ్బులు తీసుకున్నారని గతంలో మనీష్ ఆరోపించారు. నమ్మక ద్రోహం చేసిందని నటిపై షో నిర్మాణ సంస్థ MH ఫిల్మ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దిగంగనా న్యాయపోరాటానికి దిగింది.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM