కాశ్మీర్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'సింఘం ఎగైన్‌'

by సూర్య | Fri, May 24, 2024, 04:48 PM

బాలీవుడ్‌లోని సింగం సిరీస్ ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫ్రాంచైజీలో తదుపరి చిత్రానికి 'సింగం ఎగైన్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా కాశ్మీర్ షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు సమాచారం. సింఘం ఎగైన్‌లో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్‌, రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, అజయ్ మరియు అర్జున్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్ మరియు దేవగన్ ఫిల్మ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
'రాబిన్హుడ్' టికెట్ ధరల పెంపు వివాదం... క్లారిటీ ఇచ్చిన మేకర్స్ Tue, Mar 25, 2025, 08:45 PM
'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబాడీ' లోని చిట్టి గువ్వా వీడియో సాంగ్ విడుదల ఎప్పుడంటే...! Tue, Mar 25, 2025, 08:39 PM
బుక్ మై షోలో 'మ్యాడ్ స్క్వేర్' సెన్సేషన్ Tue, Mar 25, 2025, 08:34 PM
అనుష్క ‘ఘాటి' మూవీ రిలీజ్ వాయిదా! Tue, Mar 25, 2025, 08:13 PM
దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఉంది Tue, Mar 25, 2025, 07:01 PM