డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'కలియుగం పట్టణంలో'

by సూర్య | Thu, May 23, 2024, 04:29 PM

రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో విశ్వ కార్తికేయ ప్రధాన పాత్రలో నటించిన 'కలియుగం పట్టణంలో' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రైమ్ వీడియోలో మే 23న స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో విశ్వ కార్తికేయ సరసన ఆయుషి పటేల్ జోడిగా నటిస్తుంది. ఆస్కార్ విజేతలు చంద్రబోస్ మరియు భాస్కర భట్ల ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్నారు. నాని మూవీ వర్క్స్ మరియు రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్‌తో డా. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
ఏడాది పూర్తి చేసుకున్న 'లియో' Sat, Oct 19, 2024, 04:55 PM
అనన్య ఆశ‌ల‌న్నీ ఆ సినిమా పైనే! Sat, Oct 19, 2024, 04:49 PM
'మున్నా భాయ్ 3' ని ధృవీకరించిన రాజ్‌కుమార్ హిరానీ Sat, Oct 19, 2024, 04:46 PM
'నన్ను ఎవరూ అరెస్ట్ చేయలేదు : శేకర్ బాషా Sat, Oct 19, 2024, 04:41 PM
సాంప్రదాయ లెహంగాలో అదా శర్మ Sat, Oct 19, 2024, 04:40 PM