'మనం' స్పెషల్ షోకి హాజరుకానున్న యువసామ్రాట్ నాగచైతన్య

by సూర్య | Thu, May 23, 2024, 04:38 PM

లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, సమంత, మరియు శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మనం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజు మళ్లీ థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా యొక్క స్పెషల్ షోని హైదరాబాద్ లోని దేవి 70MM థియేటర్ లో సాయంత్రం 6:30 గంటలకి ప్రదర్శిస్తున్నారు. ఈ షోకి యువసామ్రాట్ నాగచైతన్య హాజరుకానున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్‌ సోషల్ మీడియా లో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో ANR, నాగ్, చై మరియు అఖిల్ కలిసి పెద్ద స్క్రీన్‌పై మొదటి మరియు చివరిసారి కనిపించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Latest News
 
'VD12' పై విజయ్ దేవరకొండ హామీతో థ్రిల్ అయ్యిన అభిమానులు Sat, Oct 19, 2024, 02:50 PM
చిరంజీవికి అభినందనలు తెలియజేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ Sat, Oct 19, 2024, 02:45 PM
సమంత గురించి వరుణ్ ధావన్ కీలక వ్యాఖ్యలు Sat, Oct 19, 2024, 02:40 PM
ప్రొడ్యూసర్ అనిల్ సుంకర కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'శర్వా 37' టీమ్ Sat, Oct 19, 2024, 02:33 PM
యూరోప్‌లో శరవేగంగా జరుగుతున్న 'పుష్ప 2' VFX పనులు Sat, Oct 19, 2024, 02:29 PM