'ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' రీరిలీజ్

by సూర్య | Thu, May 23, 2024, 02:02 PM

భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథాంశంతో తెరకెక్కిన 'ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా రీరిలీజ్‌కు సిద్ధమైంది. ధోనీ బర్త్ డే సందర్భంగా జులై 7న ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఏపీ, తెలంగాణలో మాత్రమే ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని నీరజ్ పాండే తెరకెక్కించారు.

Latest News
 
లాజిక్‌ మిస్సవ్వదు Tue, Oct 22, 2024, 11:29 PM
రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం Tue, Oct 22, 2024, 11:28 PM
పెళ్లి పీటలెక్కనున్న రమ్య పాండియన్ Tue, Oct 22, 2024, 11:28 PM
ఆమెతో తప్పకుండా సినిమా చేస్తా Tue, Oct 22, 2024, 11:26 PM
ఆనందంలో 'వేట్టయన్‌- ద హంటర్‌' టీం Tue, Oct 22, 2024, 11:25 PM