స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న 'సిద్దర్ద్ రాయ్'

by సూర్య | Wed, May 01, 2024, 12:27 PM

 చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన దీపక్ సరోజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'సిద్దర్ద్ రాయ్'. ఈ సినిమాని డైరక్టర్ యశస్వి తెరకెక్కించారు.  ఈ సినిమాలో దీపక్ సరోజ్ కి జోడీగా తన్వి నెగి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ థియేటర్స్ లో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ లోకి రాబోతుంది. ఈ సినిమా యొక్క స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' సొంతం చేసుకుంది. ఈ సినిమా మే 3 నుంచి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్నీ ఆహా ఓ పోస్టర్ రూపంలో అధికారికంగా తెలియజేసింది. థియేటర్స్ వద్ద నిరాశ పరచిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Latest News
 
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM
తన సినీ కెరీర్‌ను వదిలేయనున్న స్టార్ హీరోయిన్ Tue, May 21, 2024, 08:43 PM
'రత్నం' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే...! Tue, May 21, 2024, 08:41 PM
త్వరలో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్న 'యక్షిణి' Tue, May 21, 2024, 08:37 PM
క్రేజీ బ్యాక్‌డ్రాప్‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2' షూటింగ్ Tue, May 21, 2024, 06:51 PM