సెన్సార్ పూర్తి చేసుకున్న 'కలియుగం పట్టణంలో'

by సూర్య | Thu, Mar 28, 2024, 05:29 PM

రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో విశ్వ కార్తికేయ ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ కలియుగం పట్టణంలో అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకొని U/A సర్టిఫికెట్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా మార్చి 29, 2024న విడుదల కానుంది.

ఈ సినిమాలో విశ్వ కార్తికేయ సరసన ఆయుషి పటేల్ జోడిగా నటిస్తుంది. ఆస్కార్ విజేతలు చంద్రబోస్ మరియు భాస్కర భట్ల ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్నారు. నాని మూవీ వర్క్స్ మరియు రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్‌తో డా. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM