'భీమా' బుకింగ్స్ ఓపెన్

by సూర్య | Sun, Mar 03, 2024, 05:35 PM

కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భీమా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదల కానుంది.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో గోపీచంద్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.


ఈ చిత్రంలో యువ తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిత్ర మండలి' టీజర్ Wed, Jun 18, 2025, 02:37 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'కుబేర' Wed, Jun 18, 2025, 02:30 PM
'హరి హర వీర మల్లు' విడుదల అప్పుడేనా? Wed, Jun 18, 2025, 02:25 PM
భారీ ట్రైన్ సెట్‌లో ‘పెద్ది’ షూటింగ్ Wed, Jun 18, 2025, 02:23 PM
హీరోయిన్ కోసం షూటింగ్ లొకేషన్ మార్చేసిన యష్ Wed, Jun 18, 2025, 02:22 PM