మొగలిరేకులు సీరియల్ నటుడు మృతి

by సూర్య | Sat, Mar 02, 2024, 11:44 AM

చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్‌లో దయా పాత్ర పోషించిన నటుడు పవిత్రనాథ్ ఈ ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇంద్రనీల్‌, ఆయన భార్య మేఘన సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. ‘‘పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతున్నాం.. ఈ వార్త నిజం కాదని, కాకూడదని కోరుకున్నాను. ఇది అబద్ధం అయితే బాగుందని ఆశపడ్డానని మేఘన ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. పవిత్రనాథ్ చక్రవాకం సీరియల్లోనూ నటించారు. దయ పాత్రతో గుర్తింపు పొందారు.
మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్‌లో నటించిన పవిత్రానాథ్ కన్నుమూశాడు. పవిత్రానాథ్‌ను తలుచుకుంటూ నటి మేఘన ఇంద్రనీల్ ఎమోషనల్ అయ్యారు. ‘‘ బ్రదర్ పవి.. నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచి పెట్టి పోయావన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. నీ ఫ్యామిలీకి దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM