భారీ ధరకు 'టిల్లు స్క్వేర్' ఓటీటీ రైట్స్ సేల్

by సూర్య | Thu, Feb 22, 2024, 11:33 AM

‘డీజే టిల్లు’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. తాజాగా డీజే టిల్లుకు సిక్వెల్గా 'టిల్లు స్క్వేర్' రాబోతుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన. ఈ మూవీ మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రూ.35 కోట్లకు ఈ డీల్ పూర్తైనట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
ఈ మేరకు థియేటర్లలో విడుదల కాకముందే 'టిల్లు స్క్వేర్' రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా OTT హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రూ.35 కోట్లకు ఈ డీల్ పూర్తయిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఓ యువ కథానాయకుడి సినిమాకు ఈ స్థాయిలో డీల్ జరగడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. 'డీజే టిల్లు'లో తనదైన నటనతో యూత్‌ ఐకాన్‌గా మారాడు సిద్ధు జొన్నలగడ్డ. దీంతో ‘టిల్లు స్క్వేర్’ సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది.

Latest News
 
మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రితీష్ రానా...? Wed, Sep 18, 2024, 11:31 PM
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM