'ఇండియన్ 2' నైజాం హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థలు

by సూర్య | Wed, Feb 21, 2024, 07:10 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కెప్టెన్ మిల్లర్, జిగర్ తండా మరియు మామన్నన్ వంటి తమిళ చిత్రాలను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన ఏషియన్‌సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ సినిమాస్ మరియు సురేష్ ప్రొడక్షన్స్) ఈ సినిమా నైజాం హక్కులను గణనీయమైన మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది అని సమాచారం. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM