'యానిమల్' సీక్వెల్ కి టైటిల్ ఇదేనా ?

by సూర్య | Fri, Dec 01, 2023, 05:32 PM

టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యొక్క మూడవ సినిమా మరియు హిందీలో రెండవది అయిన 'యానిమల్' చిత్రం ఈరోజు గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో నటించారు. తాజాగా ఇప్పుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాకు సీక్వెల్‌ గా 'యానిమల్ పార్క్' అనే టైటిల్ ని లాక్ చేసినట్లు సమాచారం. సీక్వెల్ గురించి వివరాలు తెలియనప్పటికీ అభిమానులు ఆసక్తిగా వంగా యొక్క కథాంశం యొక్క ప్రత్యేకమైన కొనసాగింపు కోసం ఎదురుచూస్తున్నారు.


అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ, చారు శంకర్, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్ మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. T-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM