by సూర్య | Wed, Nov 22, 2023, 11:11 AM
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్లో సెటిల్ అయినట్టే కనిపిస్తుంది.ఈ అమ్మడు సౌత్ వైపు చూడటం లేదు. ముఖ్యంగా తనకు పేరుతెచ్చిన తెలుగుని ఆమె మర్చిపోయినట్టుగానే అనిపిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగులో హీరోయిన్గా ఎదిగింది. ఆమె పరిచయం అయ్యింది ఇక్కడే, ఇక్కడే విజయాలు అందుకుంది. స్టార్ హీరోలతో నటించే అవకాశాలను అందుకుంది. అంతేకాదు అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ల జాబితాలోనూ చేరింది. తిరుగులేని స్టార్ స్టేటస్ని పొందిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగుని లైట్ తీసుకోవడం గమనార్హం.
ప్రస్తుతం బాలీవుడ్లో సెటిల్ అయినట్టుంది రకుల్. తెలుగులో ఆమె సినిమాలు చేయడం లేదు. రెండేళ్ల క్రితం ఆమె `కొండపొలం`, `చెక్` వంటి చిత్రాల్లో మెరిసింది. ఆ సినిమాలు పరాజయం చెందాయి. అంతకు ముందు రకుల్ నటించిన సినిమాలు కూడా ఆడలేదు. దీంతో ఇక్కడ అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ అందాల జోరులో భాగంగానే సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతుంది. ఆమె ప్రస్తుతం పలు క్రేజీ పిక్స్ ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె కెమెరాకి క్లోజ్గా ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. క్లీవేజ్ అందాల షోతో ఇంటర్నెట్లో రచ్చ చేస్తుంది. ఈ బ్యూటీ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
#RakulPreetSingh pic.twitter.com/w1RmCIcYze
— Star Gallery (@stargallery2020) November 22, 2023