1947 బ్యాక్‌డ్రాప్‌తో అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ?

by సూర్య | Tue, Nov 21, 2023, 11:43 AM

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నాడు. 1947 బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ సినిమా బడ్జెట్ రూ. 300 కోట్లు అని తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్య మూర్తి,అలా వైకుంఠపురములో సినిమాలు హిట్ అయిన సంగతి తెలిసిందే.

Latest News
 
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM
మిస్ ఇండియా 2024 విన్నర్ నిఖిత పోర్వాల్‌ Thu, Oct 17, 2024, 11:43 PM
చిన్నారికి అండగా నిలిచిన రామ్ చరణ్, వీడియో వైరల్ Thu, Oct 17, 2024, 11:42 PM