by సూర్య | Thu, Mar 23, 2023, 05:55 PM
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ నుండి రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ "శాకుంతలం". క్రేజీ హీరోయిన్ సమంత, దేవ్ పటేల్ ఈ సినిమాలో ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
తాజాగా జరిగిన ఒక మీడియా ఇంటిరాక్షన్లో గుణశేఖర్ మాట్లాడుతూ... శకుంతల కథ ఎవరికీ తెలియదు అనే దృష్టితో ఈ సినిమా తీశానని, శకుంతల పుట్టుకతో మొదలై, భరతుడు పట్టాభిషిక్తుడవ్వడంతో సినిమా ముగుస్తుందని, కాళిదాసు వర్ణనల ప్రేరణతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్టు గుణశేఖర్ పేర్కొన్నారు.
Latest News