అమిత్ షాను కలిసిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్

by సూర్య | Fri, Mar 17, 2023, 10:54 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టాలీవూడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిశారు. ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఢిల్లీలో వారు అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీలోని "నాటు నాటు" పాటకు ఆస్కార్ అవార్డు లభించినందుకు అమిత్ షా అభినందనలు తెలిపారు.హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపు చిరంజీవి, రామ్ చరణ్‌లతో కాసేపు మాట్లాడారు.

Latest News
 
'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు Fri, Mar 31, 2023, 11:58 PM
రిరిలీజ్ కాబోతున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీ Fri, Mar 31, 2023, 11:31 PM
'ధమ్కీ' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:58 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం Fri, Mar 31, 2023, 08:57 PM
'బలగం' 28 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:52 PM