అమిత్ షాను కలిసిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్

by సూర్య | Fri, Mar 17, 2023, 10:54 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టాలీవూడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిశారు. ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఢిల్లీలో వారు అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీలోని "నాటు నాటు" పాటకు ఆస్కార్ అవార్డు లభించినందుకు అమిత్ షా అభినందనలు తెలిపారు.హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపు చిరంజీవి, రామ్ చరణ్‌లతో కాసేపు మాట్లాడారు.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM