అమిత్ షాను కలిసిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్

by సూర్య | Fri, Mar 17, 2023, 10:54 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టాలీవూడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిశారు. ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఢిల్లీలో వారు అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీలోని "నాటు నాటు" పాటకు ఆస్కార్ అవార్డు లభించినందుకు అమిత్ షా అభినందనలు తెలిపారు.హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపు చిరంజీవి, రామ్ చరణ్‌లతో కాసేపు మాట్లాడారు.

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM