బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట

by సూర్య | Thu, Feb 02, 2023, 11:03 PM

బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత పరేష్ రావల్‌కు కలకత్తా హైకోర్టులో ఊరట లభించింది. 'బెంగాలీలకు చేపలు వండండి' అని వ్యాఖ్యానించిన పరేష్‌పై ఎలాంటి కస్టడీ చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిబ్రవరి 6న మరోసారి ఈ అంశం విచారణకు రానుంది.ఇదిలా ఉంటే గతేడాది గుజరాత్ ఎన్నికల సందర్భంగా పరేష్ ఈ వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనికి పరేష్ క్షమాపణలు కూడా చెప్పాడు.


 

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM