బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట

by సూర్య | Thu, Feb 02, 2023, 11:03 PM

బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత పరేష్ రావల్‌కు కలకత్తా హైకోర్టులో ఊరట లభించింది. 'బెంగాలీలకు చేపలు వండండి' అని వ్యాఖ్యానించిన పరేష్‌పై ఎలాంటి కస్టడీ చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిబ్రవరి 6న మరోసారి ఈ అంశం విచారణకు రానుంది.ఇదిలా ఉంటే గతేడాది గుజరాత్ ఎన్నికల సందర్భంగా పరేష్ ఈ వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనికి పరేష్ క్షమాపణలు కూడా చెప్పాడు.


 

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM