సెన్సార్ పూర్తి చేసుకున్న పృథ్విరాజ్ - నయనతారల "గోల్డ్"

by సూర్య | Mon, Nov 28, 2022, 11:41 PM

డిసెంబర్ 1వ తేదీన అంటే ఈ గురువారం థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలలో "గోల్డ్" మూవీ ఒకటి. 'ప్రేమమ్' ఫేమ్ ఆల్ఫోన్స్ పుత్రేన్ డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్, కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించారు.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, గోల్డ్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.


ఈ సినిమాకు రాజేష్ మురుగేశన్ సంగీతం అందిస్తున్నారు. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

Latest News
 
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వం' Fri, Apr 26, 2024, 06:13 PM
'గేమ్ ఛేంజర్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Apr 26, 2024, 06:09 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ కి టైమ్ లాక్ Fri, Apr 26, 2024, 06:04 PM
'SK23' లో మాలీవుడ్ నటుడి కీలక పాత్ర Fri, Apr 26, 2024, 05:57 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Fri, Apr 26, 2024, 05:51 PM