మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కి అడివిశేష్ ఘననివాళి..!!

by సూర్య | Sun, Nov 27, 2022, 09:52 AM

26 నవంబర్ ... ఏ భారతదేశ పౌరుడు జీవితంలో మర్చిపోలేని చీకటి రోజు. ముంబై లోని తాజ్ హోటల్ లో టెర్రరిజం పేరిట ఆటవికులు వీరంగం చేసిన రోజు. భారతదేశ సైనికులు తమ ప్రాణాలను లెక్క చెయ్యకుండా ధైర్యంగా వారితో పోరాడి... ఎంతోమంది దేశవిదేశ అమాయక ప్రజలను కాపాడిన రోజు... ఈ పోరాటంలో దేశసైనికులు వీరమరణం పొందిన రోజు...


ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో అడివిశేష్ ముంబై వెళ్లి అక్కడ 26/11 వీరసైనికుల స్మారక చిహ్నాన్ని దర్శించుకుని ఘననివాళి సమర్పించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి తండ్రులతో కలిసి శేష్ సైనికులకు నివాళి అర్పించడం జరిగింది.   

Latest News
 
సంక్రాంతికి వస్తున్నాం: సినిమా రికార్డులపై వ్యాఖ్యానించిన వెంకటేష్ Fri, Jan 24, 2025, 09:25 PM
పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో 'వెంక‌ట‌ల‌చ్చిమి' సినిమా ఘ‌నంగా ప్రారంభం Fri, Jan 24, 2025, 08:44 PM
యశ్ ‘టాక్సిక్​’లో​ న‌య‌న‌తార‌.! Fri, Jan 24, 2025, 08:32 PM
నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజున వాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించిన MB ఫౌండేషన్ Fri, Jan 24, 2025, 07:36 PM
'మధగజ రాజా' తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Jan 24, 2025, 07:31 PM