మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కి అడివిశేష్ ఘననివాళి..!!

by సూర్య | Sun, Nov 27, 2022, 09:52 AM

26 నవంబర్ ... ఏ భారతదేశ పౌరుడు జీవితంలో మర్చిపోలేని చీకటి రోజు. ముంబై లోని తాజ్ హోటల్ లో టెర్రరిజం పేరిట ఆటవికులు వీరంగం చేసిన రోజు. భారతదేశ సైనికులు తమ ప్రాణాలను లెక్క చెయ్యకుండా ధైర్యంగా వారితో పోరాడి... ఎంతోమంది దేశవిదేశ అమాయక ప్రజలను కాపాడిన రోజు... ఈ పోరాటంలో దేశసైనికులు వీరమరణం పొందిన రోజు...


ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో అడివిశేష్ ముంబై వెళ్లి అక్కడ 26/11 వీరసైనికుల స్మారక చిహ్నాన్ని దర్శించుకుని ఘననివాళి సమర్పించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి తండ్రులతో కలిసి శేష్ సైనికులకు నివాళి అర్పించడం జరిగింది.   

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM