ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న'గుడ్ బై' మూవీ

by సూర్య | Thu, Nov 24, 2022, 08:15 PM

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటించిన సినిమా  'గుడ్ బై'. ఈ సినిమాతో హీరోయిన్ రష్మిక బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. అక్టోబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్ ఫ్లిక్స్'లో  డిసెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది. 

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM