by సూర్య | Thu, Nov 24, 2022, 08:15 PM
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గుడ్ బై'. ఈ సినిమాతో హీరోయిన్ రష్మిక బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. అక్టోబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్ ఫ్లిక్స్'లో డిసెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది.
Latest News