ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న'గుడ్ బై' మూవీ

by సూర్య | Thu, Nov 24, 2022, 08:15 PM

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటించిన సినిమా  'గుడ్ బై'. ఈ సినిమాతో హీరోయిన్ రష్మిక బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. అక్టోబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్ ఫ్లిక్స్'లో  డిసెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది. 

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM