by సూర్య | Tue, Oct 04, 2022, 08:55 PM
అల్లరి నరేశ్ హీరోగా నటించిన సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ సినిమాకి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంది హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి లచ్చిమీ అనే లిరికల్ సాంగును హీరో నితిన్ రిలీజ్ చేసారు. ఈ సినిమా నవంబర్ 11న విడుదల కానుంది.
Latest News