మరొక భారీ ఈవెంట్ కు రెడీ అవుతున్న "ఆదిపురుష్" టీం

by సూర్య | Mon, Oct 03, 2022, 11:04 AM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేసిన మైథలాజికల్ ఎపిక్ స్టోరీ "ఆదిపురుష్".



నిన్ననే ఈ మూవీ టీజర్ ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయు నదీతీరాన జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో రిలీజ్ అయ్యింది. ప్రభాస్ అభిమానుల నుండి ఈ టీజర్ కు అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.



అయోధ్యలో ఆ శ్రీరాముడి ఆశీస్సులతో ఆదిపురుష్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసిన చిత్రబృందం దసరా పండుగను పురస్కరించుకుని ఢిల్లీలో మరొక ఘనకార్యక్రమానికి రెడీ అవుతుంది. న్యూ ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో రావణ దహన కార్యక్రమానికి ఆదిపురుష్ టీం వెళ్లనుంది. అలానే ఆ కార్యక్రమంలో ప్రభాస్ రావణ, కుంభకర్ణ, మేఘనాథుడి విగ్రహాలను విల్లు ఎక్కి పెట్టి దహనం చెయ్యబోతున్నాడు. 

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM