అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని అందుకున్న త్రివిక్రమ్

by సూర్య | Sat, Oct 01, 2022, 10:23 PM

పద్మశ్రీ అల్లు రామలింగయ్య శతజయంతి అక్టోబర్ 1 సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ నేతృత్వంలో అల్లు రామలింగయ్య పేరిట నిర్మించిన 'అల్లు స్టూడియోస్' ఫిల్మ్ స్టూడియోని మెగాస్టార్ చిరంజీవి శనివారం ఉదయం ప్రారంభించారు. అల్లు రామలింగయ్య పేరిట ఇచ్చే జాతీయ అవార్డుతో పాటు ఆయన పేరిట పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్ పార్క్ హయత్‌లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ ఏడాది అల్లు రామలింగయ్య జాతీయ అవార్డు ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అందుకున్నారు. గతంలో దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నటుడు కోట శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నరు.  

Latest News
 
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM
తన సినీ కెరీర్‌ను వదిలేయనున్న స్టార్ హీరోయిన్ Tue, May 21, 2024, 08:43 PM
'రత్నం' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే...! Tue, May 21, 2024, 08:41 PM
త్వరలో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్న 'యక్షిణి' Tue, May 21, 2024, 08:37 PM
క్రేజీ బ్యాక్‌డ్రాప్‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2' షూటింగ్ Tue, May 21, 2024, 06:51 PM