![]() |
![]() |
by సూర్య | Mon, Aug 08, 2022, 06:39 PM
యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా అంతంతమాత్రంగానే రన్ అవ్వడంతో శర్వానంద్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంతటా ఆశక్తి నెలకొంది.
శ్రీ కార్తీక్ డైరెక్షన్లో లైఫ్ జర్నీ గా, ఎమోషనల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ ను రేపు సాయంత్రం ఐదు గంటలకు ఎనౌన్స్ చేస్తామని కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఇందులో అక్కినేని అమల కీలకపాత్రను పోషిస్తుండగా, రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుంది. జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, డ్రీం వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.