10 రోజుల్లో గుడ్ న్యూస్ వింటారు : చిరంజీవి

by సూర్య | Thu, Jan 13, 2022, 05:01 PM

సినిమా టిక్కెట్ల రేట్లపై జగన్ తో మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. త్వరలోనే ఉభయ పక్షాలూ ఆమోదించే విధంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారని చిరంజీవి వివరించారు. కరోనా కారణంగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను తాను వివరించానని, వాటిపై సీఎం జగన్ చాలా సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీఎం జగన్ అందరి పక్షాన ఉంటానని హామీ ఇచ్చారని, మరో పది రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన జీవో రానున్నట్లు భావిస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Latest News
 
పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపిన హీరోయిన్ శ్రీలీల Fri, May 10, 2024, 10:58 PM
234 నియోజకవర్గాల్లో 10,12వ తరగతి విద్యార్థులకు బహుమతులు అందజేయనున్న దళపతి విజయ్ Fri, May 10, 2024, 10:44 PM
'టర్బో' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Fri, May 10, 2024, 07:28 PM
'ఓ మంచి ఘోస్ట్' టీజర్ అవుట్ Fri, May 10, 2024, 07:25 PM
OTT అరంగేట్రం చేసిన 8 A.M. మెట్రో Fri, May 10, 2024, 06:12 PM