by సూర్య | Thu, Jan 13, 2022, 12:27 AM
ఆశిష్ గాంధీ హీరోగా నటించిన సినిమా 'ఉనికి'.ఈ సినిమాలో రంగుల రాట్నం' ఫేమ్ చిత్రా శుక్లా హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకి రాజ్కుమార్ బాబీ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా ఈ రిలీజ్ తేదీని మార్చారు. మొదటిలో ఈ సినిమా జనవరి 15వ తేదీన రిలీజ్ అవుతుంది అని చిత్ర బృందం తెలిపారు.అయితే తాజాగా ఈ సినిమా జనవరి 21న రిలీజ్ కాబోతుంది అని తెలిపారు. ఈ సినిమాని బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మించారు.
Latest News