by సూర్య | Tue, Jan 12, 2021, 04:40 PM
జబర్దస్త్ కమెడియన్లు అభి, గడ్డం నవీన్ లకు షాక్ తగిలింది. అభి హీరోగా 'పాయింట్ బ్లాంక్' అనే సినిమాను గడ్డం నవీన్ నిర్మించారు. అయితే.. ఈ సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో అప్ లోడ్ అయ్యింది. ఈ సినిమాను సైబర్ నేరగాళ్ళు ఓటీటీకి విక్రయించారు. దీంతో మూవీ టీం ఓటీటీకి అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Latest News