విక్కీ కౌశల్ రూ. కోటి విరాళం

by సూర్య | Wed, Apr 01, 2020, 10:51 AM

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ కరోనా బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి, ప్రధాన నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన 'పీఎం ‍కెర్స్' కి కలిపి ఈ విరాళాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు.కరోనా మహమ్మారి వలన ఎందరో తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నా వంతు కృషి నేను చేస్తున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా ఉండి కరోనాపై పోరాడుదాం అని పిలుపునిచ్చారు.

Latest News
 
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 30, 2024, 10:50 PM
బాక్ : 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆచోఆచో' సాంగ్ Tue, Apr 30, 2024, 10:46 PM
ఓపెన్ అయ్యిన 'ఆ ఒక్కటి అడక్కు' బుకింగ్స్ Tue, Apr 30, 2024, 10:44 PM
'RC16' లో బాలీవుడ్ నటుడి కీలక పాత్ర Tue, Apr 30, 2024, 06:10 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'తీస్ మార్ ఖాన్' Tue, Apr 30, 2024, 06:09 PM