by సూర్య | Wed, Apr 01, 2020, 10:51 AM
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ కరోనా బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి, ప్రధాన నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన 'పీఎం కెర్స్' కి కలిపి ఈ విరాళాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు.కరోనా మహమ్మారి వలన ఎందరో తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నా వంతు కృషి నేను చేస్తున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా ఉండి కరోనాపై పోరాడుదాం అని పిలుపునిచ్చారు.
Latest News