విరాళం ప్రకటించిన లతా మంగేష్కర్
by సూర్య |
Tue, Mar 31, 2020, 07:45 PM
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా తారలు ఒక్కొక్కరిగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు తమవంతు విరాళాలను ప్రకటించగా.. తాజాగా సింగర్ లతా మంగేష్కర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు.ఇప్పటికే మహారాష్ట్రలో ఈ మహమ్మారి భారిన ఎందరో పడ్డారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తనకు తోచిన సహాయాన్ని అందజేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Latest News