విరాళం ప్రకటించిన లతా మంగేష్కర్

by సూర్య | Tue, Mar 31, 2020, 07:45 PM

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా తారలు ఒక్కొక్కరిగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు తమవంతు విరాళాలను ప్రకటించగా.. తాజాగా సింగర్ లతా మంగేష్కర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు.ఇప్పటికే మహారాష్ట్రలో ఈ మహమ్మారి భారిన ఎందరో పడ్డారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తనకు తోచిన సహాయాన్ని అందజేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.  

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM