నేటి నుంచి ఆయా మార్గాల్లో పలు రైళ్లు రద్దు

by సూర్య | Sat, Aug 06, 2022, 03:42 PM

ఇండియన్‌ రైల్వే ప్రయాణికులకు ముఖ్య ప్రకటన చేసింది. శనివారం ఇంజనీరింగ్ పనుల కారణంగా రాజస్థాన్‌లో అనేక రైళ్లు రద్దు చేసినట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే సీపీఆర్వో కెప్టెన్ శశికిరణ్ చెప్పారు. అలాగే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని నగర్‌పూర్ డివిజన్‌లోని కన్హాన్ స్టేషన్‌లో కొత్త సైడింగ్ లైన్ వేయడం కోసం నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 6 నుంచి 13 వరకు పలు రైళ్లు రద్దు కానున్నాయి.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM