by సూర్య | Sat, Aug 06, 2022, 03:46 PM
ఢిల్లీలోని పితంపురా ప్రాంతంలో దారుణం జరిగింది. పొట్టకూటి కోసం ఓ యువతి ఢిల్లీకి వచ్చి, మసాజ్ పార్లర్లో ఉద్యోగిగా చేరింది. ఆ యువతిపై కన్నేసిన మేనేజర్, శుక్రవారం పార్లర్కు వచ్చిన ఓ కస్టమర్తో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. మసాజ్ పార్లర్ యజమాని బ్రిజ్ గోపాల్ (49), కస్టమర్ సందీప్ (48)లను శనివారం అరెస్ట్ చేశారు.
Latest News