మసాజ్ పార్లర్‌లో యువతిపై అత్యాచారం

by సూర్య | Sat, Aug 06, 2022, 03:46 PM

ఢిల్లీలోని పితంపురా ప్రాంతంలో దారుణం జరిగింది. పొట్టకూటి కోసం ఓ యువతి ఢిల్లీకి వచ్చి, మసాజ్ పార్లర్‌లో ఉద్యోగిగా చేరింది. ఆ యువతిపై కన్నేసిన మేనేజర్, శుక్రవారం పార్లర్‌కు వచ్చిన ఓ కస్టమర్‌తో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. మసాజ్ పార్లర్ యజమాని బ్రిజ్ గోపాల్ (49), కస్టమర్ సందీప్ (48)లను శనివారం అరెస్ట్ చేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM