స్వాతంత్ర సంబరాలను ఘనంగా జరపాలి

by సూర్య | Sat, Aug 06, 2022, 02:22 PM

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవడం చారిత్రాత్మక సందర్భం కాబట్టి ప్రతి ఒక్కరు వజ్రోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకోవాలని న్యాయవాది యనమల రామం పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం సాధించడం కోసం అనేక మంది త్యాగదనులు తమ ధన , ప్రాణాలను పణంగా పెట్టారని అన్నారు. ఈనెల 13 నుంచి 15 వరకు దేశభక్తిని చాటే విధంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటాలని యనమల తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, శిరీష, రాఘవరావు, రేలంగి బాపిరాజు, రాజా స్థానికులు పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM