పేద ప్రజల ఇళ్లను కూల్చవద్దు

by సూర్య | Sat, Aug 06, 2022, 02:25 PM

నెల్లూరు నగరంలోని మైపాడు రోడ్డులో ఇళ్లను దౌర్జన్యంగా తొలగించే చర్యలను తక్షణమే ఆపాలని సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సీపీఎం ఆధ్వర్యాన బాధితులు మైపాడు గేట్‌ సెంటర్‌ నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసం నిబంధనలకు వ్యతిరేకంగా ఇళ్లను కూల్చటం సరికాదన్నారు. పునరావాసం, నష్ట పరిహారం చెల్లించకుండా 300పైగా బుల్డోజర్లతో కూల్చి వేయటం సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు. 50 ఏళ్లకు పైగా మైపాడు రోడ్డుకు ఇరువైపులా ఉన్న జాఫర్‌ సాహెబ్‌ కాలువకట్ట ప్రాంతం, శ్రీనివాసనగర్‌ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు ఎలాంటి నోటుసులు ఇవ్వకుండా తొలగించారన్నారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM