ఎరువులు పక్కదారి పట్టించొద్దు: ఏడీఏ

by సూర్య | Sat, Aug 06, 2022, 01:33 PM

యాడికి: ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా రైతులకు అందజేస్తున్న ఎరువులు, విత్తనాలను పక్కదారి పట్టించకుండా చూడాలని సిబ్బందికి గుత్తి వ్యవసాయ ఏడీఏ నారాయణనాయక్ సూచించారు. మండలంలోని రాయలచెరువు రైతు భరోసా కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీచేసి సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు, విత్తనాలను అందించాలని కేంద్రానికి వచ్చిన రైతులను వెనక్కి పంపకుండా చూడాలన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM