ఎరువులు పక్కదారి పట్టించొద్దు: ఏడీఏ

by సూర్య | Sat, Aug 06, 2022, 01:33 PM

యాడికి: ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా రైతులకు అందజేస్తున్న ఎరువులు, విత్తనాలను పక్కదారి పట్టించకుండా చూడాలని సిబ్బందికి గుత్తి వ్యవసాయ ఏడీఏ నారాయణనాయక్ సూచించారు. మండలంలోని రాయలచెరువు రైతు భరోసా కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీచేసి సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు, విత్తనాలను అందించాలని కేంద్రానికి వచ్చిన రైతులను వెనక్కి పంపకుండా చూడాలన్నారు.

Latest News

 
సీఐడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు....వర్ల రామయ్య Tue, Oct 03, 2023, 10:21 PM
నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబును మించిపోయారు.... వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి Tue, Oct 03, 2023, 10:20 PM
బండారు సత్యనారాయణ మూర్తి కేసు ఈ నెల 5కి వాయిదా Tue, Oct 03, 2023, 10:19 PM
పొత్తు బీజేపీతోనో, టీడీపీతోనో అనేది పవనే చెప్పాలి,,,,బీజేపీ నేత వై.సత్యకుమార్ Tue, Oct 03, 2023, 10:16 PM
నా క్యారెక్టర్‌ను తప్పుబడుతున్నారు.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా Tue, Oct 03, 2023, 09:42 PM