వైట్‌హౌస్ వద్ద పిడుగు పడి ముగ్గురు మృతి

by సూర్య | Sat, Aug 06, 2022, 01:33 PM

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద పిడుగు పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. వైట్‌హౌస్‌కు ఎదురుగా లఫాయెట్ పార్కులో పిడుగు పడింది. ఘటన జరిగిన వెంటనే యూఎస్ పార్కు పోలీసులతో పాటు, సీక్రెట్ సర్వీసులు అక్కడికి చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా పార్కును మూసేశారు.

Latest News

 
బంగారు గొలుసు చోరీ Tue, Apr 23, 2024, 11:32 AM
ఉరవకొండ మండలం టాపర్ గా వెల్డర్ కుమార్తె Tue, Apr 23, 2024, 11:30 AM
వైసీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు Tue, Apr 23, 2024, 11:29 AM
అట్టహాసంగా గమ్మనూరు జయరాం నామినేషన్ Tue, Apr 23, 2024, 11:27 AM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి Tue, Apr 23, 2024, 11:24 AM