వైట్‌హౌస్ వద్ద పిడుగు పడి ముగ్గురు మృతి

by సూర్య | Sat, Aug 06, 2022, 01:33 PM

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద పిడుగు పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. వైట్‌హౌస్‌కు ఎదురుగా లఫాయెట్ పార్కులో పిడుగు పడింది. ఘటన జరిగిన వెంటనే యూఎస్ పార్కు పోలీసులతో పాటు, సీక్రెట్ సర్వీసులు అక్కడికి చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా పార్కును మూసేశారు.

Latest News

 
రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు Tue, Dec 05, 2023, 08:20 PM
మహానంది స్వామివారికి ...వెండి మండపాన్ని అందజేసిన భక్తుడు Tue, Dec 05, 2023, 08:18 PM
ఏపీని వణికిస్తున్న మిచౌంగ్ తుఫాన్....కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు Tue, Dec 05, 2023, 07:37 PM
ఏపీ హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్...జీవోను రద్దు చేయాలని కోరిన రైతులు Tue, Dec 05, 2023, 07:36 PM
విజయవాడ దుర్గమ్మ ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు మూసివేత Tue, Dec 05, 2023, 07:25 PM