గుండెపోటుతో వ్యక్తి మృతి

by సూర్య | Sat, Aug 06, 2022, 01:30 PM

తుగ్గలిమండల పరిధిలోని ఆర్ఎస్ పెండేకల్ గ్రామానికి చెందిన తపాలరంగన్న కుమారుడు ప్రసాద్ 29 అనే వ్యక్తి శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమయంలో అక్కడికక్కడే గుండెపోటు రావడంతో కుప్పకూలి. గుండెపోటుతో మృతి చెందినట్లు మృతుని కుటుంబ సభ్యులతో పాటుస్థానికులుతెలిపారు. ఇంతలోని ఆ విషయాన్ని తెలుసుకున్న మృతుని కుటుంబసభ్యులు స్థానికులు కలిసి ఆసుపత్రికి తరలించేలోగా అప్పటికే మృతి చెందాడని స్థానిక ఆర్ఎంపి వైద్యులు తెలిపారు.

Latest News

 
పార్టీ ముఖ్య నేతలతో లోకేష్ సమీక్ష Sun, Sep 24, 2023, 03:02 PM
రైళ్లపై రాళ్లు రువ్వడం నేరం Sun, Sep 24, 2023, 02:07 PM
కెనడాలో భారతీయ విద్యార్థులు.. పేరెంట్స్ ఆందోళన Sun, Sep 24, 2023, 01:48 PM
తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ Sun, Sep 24, 2023, 12:27 PM
అంబేద్కర్ విగ్రహానికి ఏపీఎస్టీఎఫ్ వినతి Sun, Sep 24, 2023, 12:16 PM