![]() |
![]() |
by సూర్య | Sat, Aug 06, 2022, 01:30 PM
తుగ్గలిమండల పరిధిలోని ఆర్ఎస్ పెండేకల్ గ్రామానికి చెందిన తపాలరంగన్న కుమారుడు ప్రసాద్ 29 అనే వ్యక్తి శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమయంలో అక్కడికక్కడే గుండెపోటు రావడంతో కుప్పకూలి. గుండెపోటుతో మృతి చెందినట్లు మృతుని కుటుంబ సభ్యులతో పాటుస్థానికులుతెలిపారు. ఇంతలోని ఆ విషయాన్ని తెలుసుకున్న మృతుని కుటుంబసభ్యులు స్థానికులు కలిసి ఆసుపత్రికి తరలించేలోగా అప్పటికే మృతి చెందాడని స్థానిక ఆర్ఎంపి వైద్యులు తెలిపారు.
Latest News