గుండెపోటుతో వ్యక్తి మృతి

by సూర్య | Sat, Aug 06, 2022, 01:30 PM

తుగ్గలిమండల పరిధిలోని ఆర్ఎస్ పెండేకల్ గ్రామానికి చెందిన తపాలరంగన్న కుమారుడు ప్రసాద్ 29 అనే వ్యక్తి శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమయంలో అక్కడికక్కడే గుండెపోటు రావడంతో కుప్పకూలి. గుండెపోటుతో మృతి చెందినట్లు మృతుని కుటుంబ సభ్యులతో పాటుస్థానికులుతెలిపారు. ఇంతలోని ఆ విషయాన్ని తెలుసుకున్న మృతుని కుటుంబసభ్యులు స్థానికులు కలిసి ఆసుపత్రికి తరలించేలోగా అప్పటికే మృతి చెందాడని స్థానిక ఆర్ఎంపి వైద్యులు తెలిపారు.

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM