by సూర్య | Sat, Aug 06, 2022, 01:28 PM
నంద్యాల: ఇన్స్టంట్ రుణాలు , లోన్ యాప్ రుణాలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండలని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి శుక్రవారం కోరారు. సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇన్స్టెంట్ రుణాలు, లోని యాప్ రుణాల పై ప్రజలందరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు. గూగుల్ ప్లే స్టోర్ లో వందలాదిగా లోన్ యాప్ రుణాలు దర్శనమిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలన్నారు.
Latest News