ఆ ఇద్దరే రెండు సార్లు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక

by సూర్య | Sat, Aug 06, 2022, 01:26 PM

ఇప్పటి వరకు భారత ఉపరాష్ట్రపతి పదవికి డాక్టర్‌ సర్వేపల్లిరాధాకృష్ణన్‌, హమీద్‌ అన్సారీ ఇద్దరే రెండుసార్లు ఎన్నికయ్యారు. దేశ తొలి ఉప రాష్ట్రపతి అయిన రాధాకృష్ణన్‌ రెండో దఫా కూడా ఆ పదవిలో కొనసాగారు. అలాగే హమీద్‌ అన్సారీ 2007 నుంచి 2017 వరకు రెండు దఫాలు ఉప రాష్ట్రపతిగా పనిచేశారు. ఈ పదవుల్లోకి రాకముందు ఇద్దరూ భారత రాయబారులుగా కూడా రాణించారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM