by సూర్య | Sat, Aug 06, 2022, 01:26 PM
ఇప్పటి వరకు భారత ఉపరాష్ట్రపతి పదవికి డాక్టర్ సర్వేపల్లిరాధాకృష్ణన్, హమీద్ అన్సారీ ఇద్దరే రెండుసార్లు ఎన్నికయ్యారు. దేశ తొలి ఉప రాష్ట్రపతి అయిన రాధాకృష్ణన్ రెండో దఫా కూడా ఆ పదవిలో కొనసాగారు. అలాగే హమీద్ అన్సారీ 2007 నుంచి 2017 వరకు రెండు దఫాలు ఉప రాష్ట్రపతిగా పనిచేశారు. ఈ పదవుల్లోకి రాకముందు ఇద్దరూ భారత రాయబారులుగా కూడా రాణించారు.
Latest News