వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

by సూర్య | Sat, Aug 06, 2022, 01:19 PM

పొన్నూరు పట్టణంలోని వీవర్స్ కాలనీకి చెందిన శ్రీనివాసరావు భార్య గన్నమ్మ ఈ నెల 4న తన ఇద్దరు పిల్లలను తీసుకొని వైద్యశాలకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుండి వెళ్ళింది. భార్య పిల్లలు తిరిగి రాకపోవడంతో భర్త శ్రీనివాసరావు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో, తమ బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM