వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

by సూర్య | Sat, Aug 06, 2022, 01:19 PM

పొన్నూరు పట్టణంలోని వీవర్స్ కాలనీకి చెందిన శ్రీనివాసరావు భార్య గన్నమ్మ ఈ నెల 4న తన ఇద్దరు పిల్లలను తీసుకొని వైద్యశాలకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుండి వెళ్ళింది. భార్య పిల్లలు తిరిగి రాకపోవడంతో భర్త శ్రీనివాసరావు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో, తమ బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News

 
సీఐడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు....వర్ల రామయ్య Tue, Oct 03, 2023, 10:21 PM
నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబును మించిపోయారు.... వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి Tue, Oct 03, 2023, 10:20 PM
బండారు సత్యనారాయణ మూర్తి కేసు ఈ నెల 5కి వాయిదా Tue, Oct 03, 2023, 10:19 PM
పొత్తు బీజేపీతోనో, టీడీపీతోనో అనేది పవనే చెప్పాలి,,,,బీజేపీ నేత వై.సత్యకుమార్ Tue, Oct 03, 2023, 10:16 PM
నా క్యారెక్టర్‌ను తప్పుబడుతున్నారు.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా Tue, Oct 03, 2023, 09:42 PM